Saturday, April 27, 2024

జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ గావించిన మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి

నిజామాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ గావించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, మార్కుఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజు, నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement