Friday, April 26, 2024

దుర్గాదేవి శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల‌కి సీఎం జ‌గ‌న్ కి ఆహ్వానం

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాససనభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను కలిశారు ఉపముఖ్యమంత్రి(దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్టు, దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హరి జవహర్‌లాల్, దుర్గగుడి ఈవో డి. భ్రమరాంబ, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్. సీఎం జ‌గ‌న్ కి వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు వేదపండితులు. దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా జగన్‌ను ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement