Sunday, May 5, 2024

ప్రభుత్వరంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయొద్దు : ఎడ్ల నాగరాజు

నిజామాబాద్ : ప్రభుత్వరంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయొద్దని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా శనివారం హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన భవనంలో నిర్వహించనున్న సదస్సుకి నిజామాబాద్ జిల్లా మాల మహానాడు నాయకులు బయలుదేరారు. శనివారం డిచ్పల్లి హైవే రోడ్డు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి సదస్సుకు నాయకులు అధిక సంఖ్యలో నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నీలగిరి రాజు, జిల్లా ఉపాధ్య క్షులు తర్ల రమేష్, అశోక్ భాగ్యవన్, మిర్జాపూర్ సాయన్న, మహిళా అధ్యక్షురాలు మాధవి, నగర అధ్యక్ష కార్యదర్శులు ధనరాజ్, బట్టి గంగాధర్, డివిజన్ అధ్యక్షులు తలారి సాయన్న, రూరల్ అధ్యక్షులు రమేష్, జిల్లా నాయకులు కిరణ్, తేజ, బిట్టు శివ, రాజేందర్, లింగన్న, రామ్ చందర్, దయా నంద్ సోలాకీ, విజయ్ కాంలే, దేవన్న, బాలయ్య, బాల స్వా మి, మోహన్, మేకల అశోక్, సూరపోశెట్టి, ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement