Monday, April 29, 2024

బాన్సువాడలో దారుణం… పుట్టిన కొద్ది గంటల్లోనే శిశువు మృతి

పుట్టిన కొద్ది గంటల్లోనే శిశువు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది. చనిపోయింది తమ శిశువు కాదని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. శిశువుకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాలని తల్లిదండ్రుల డిమాండ్‌ చేస్తున్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందని.. ముందే తల్లిదండ్రులకు చెప్పామని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement