Wednesday, May 15, 2024

Breaking: ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు భారత్ లో మూడు కేసులు నమోదు కాగా.. ఈ కేసుతో భారత్ లో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ తో జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement