Wednesday, May 15, 2024

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ తో దేశభద్రత ప్రమాదంలో పడిందన్నారు. ప్రతి ఏడాది 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేస్తుంటే 3వేల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల భవిష్యత్ ఏంటని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement