Thursday, May 2, 2024

రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతి

రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. కారు డివైడ‌ర్ ను ఢీకొట్టి.. ప‌క్క‌రోడ్డులో ఎగిరిప‌డింది. దీంతో కారు నుజ్జునుజ్జ‌య్యింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మ‌రో ఇద్దరికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయప‌డ్డ‌వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జిల్లాలోని పూత‌ల‌ప‌ట్టు మండ‌లం పి.కొత్త‌కోట‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement