Sunday, April 28, 2024

NZB: నారీ “శక్తి”గా ఎదగాలి.. సాండ్ ఆర్ట్ వేసిన మనోజ్ కుమార్

నిజామాబాద్, మార్చి 7 (ప్రభ న్యూస్): మహిళలు నారీ “శక్తి”గా ఎదగాలని.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల సభలు, సమావేశంలో అవగాహన కల్పిస్తుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లో చస్మా ఆప్టికల్లో ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్, జే సి ఐ జిల్లా అధ్యక్షులు మనోజ్ కుమార్ సునీత కుంచాల ఫోటో తో సాండ్ ఆర్ట్ ను వేశారు. ఇటీవల 11,000 మంది మహిళలతో తైక్వాండో శిక్షణ, ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడంతో మహిళలు నారీశక్తిగా ఎదగాలని సాండ్ ఆర్ట్ ద్వారా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement