Saturday, May 18, 2024

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు కొన‌సాగుతున్న వ‌ర‌ద‌..

ఎగువ‌న వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 44,769 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. జలాశయం నుంచి 3244 క్యూసెక్కుల వదర దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 554.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ఇక సాగర్‌ గరిష్ట నీటినిల్వ సామర్థం 312.40 టీఎంసీలు కాగా, ఇప్పుడు 219.57 టీఎంసీలుగా ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement