Friday, April 26, 2024

సూర్యాపేటలో హమాలి కార్మికుల మెరుపు ధర్నా

సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ ముందు హమాలీ కార్మికులు సోమవారం మెరువు ధర్నా చేశారు. వ్యవసాయ మార్కెట్ కు ఎదురుగా రోడ్డుపై రాస్తా రోకోకు దిగారు. అధికారులు , కమీషన్ ఏజెంట్లు వేదిస్తున్నారని, 2018 నుండి తమ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హమాలీల మెరుపు ధర్నాతో మార్కెట్లో కొనుగోళ్ళు నిలిచాయి. ప్రస్తుతం మార్కెట్లో 50 వేల బస్తాల ధాన్యం ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement