Saturday, May 18, 2024

నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన

శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అవమాన పరిచే విధంగా ప్రవర్తించిన స్పీకర్ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. చిట్యాలలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిరసన కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement