Sunday, May 19, 2024

కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలిసిన ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే హామీ ఇచ్చిన వాటిని త్వరగా పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలపై ప్రకటన చేయాలని కేంద్ర మంత్రిని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement