Wednesday, May 8, 2024

భ‌గ‌వాన్ బిర్సా ముండా, భార‌త‌మాత ను స్మ‌రించుకున్న నేత‌లు

జాతీయ ఆదివాసీ దినోత్సవం (జన జాతీయ గౌరవ దివాస్) సందర్భంగా భగవాన్ బిర్సా ముండా, భారత మాత చిత్రపటానికి నేత‌లు పూలమాలలువేసి, స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాంచందర్ నాయక్, కార్పొరేషన్ అధ్యక్షులు అశోక్ నాయక్ ఆధ్వర్యంలో నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆకుల సతీష్, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. ఈకార్య‌క్ర‌మంలో బీజేపీ, ఎన్ఎంసీ, ఎస్టీ మోర్చా నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement