Thursday, May 16, 2024

గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం – ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ( జులై 25)ప్రభ న్యూస్…యువత జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలో విజయం సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యువతీ యువకులకు మరింత విజ్ఞానం పంచేందుకు నూతన కంప్యూటర్ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నూతన గ్రంథాలయ కార్యాలయం త్వరలో ప్రారంభం అవుతుందని దాని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement