Tuesday, April 30, 2024

సిసి రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

మక్తల్, (ప్రభన్యూస్)..మండలంలోని లింగంపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు ఆదేశించారు .ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement