Tuesday, May 14, 2024

ట్రినిటిలో వైజ్ఞానిక ప్రదర్శన: ప్రారంభించిన ఎమ్మెల్యే

జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ట్రినిటీ హైస్కూల్ లో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సోమవారం పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement