Tuesday, May 14, 2024

TS: అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం

హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండలం రేకొండ గ్రామంలోని రేకొండ అలీగ్ అండ్ శ్రమజీవి కోఆపరేటివ్ స్టోర్ 51వ వార్షికోత్సవ స్వర్ణోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వ్యవస్థాపక అధ్యక్షులు చాడ వెంకటరెడ్డితో కలిసి నూతనంగా నిర్మించిన గోదాంను ప్రారంభించారు.

ఈరోజు ఆంధ్రప్రభ లో సొసైటీ ప్రత్యేక స్టోరీ రాయడం జరిగింది. పత్రికను మెమొంటగా మంత్రి కి సీనియర్ జర్నలిస్టులతో కలిసి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి మంత్రికి మాజీ ఎమ్మెల్యే చాడాకి అందజేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement