Saturday, April 27, 2024

స్నానానికి వెళ్లి ఇద్ద‌రు యువ‌కుల మృతి

స్నానానికి వెళ్లి ఇద్దరి యువకుల మృతి చెందిన ఘ‌ట‌న మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోల్చెల్మే నాగరాజు (19) పోతుల శ్రీరామ్ (21) అనే ఇద్దరు యువకులు చెరువులో స్నానాలకు వెళ్లి మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకొని చెరువులో గాలింపు చేపట్టి గ్రామస్థులు మృతదేహాలను బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement