Tuesday, May 7, 2024

ఆత్మ హత్యకు ప్రేరేపించిన వ్యక్తి అరెస్ట్..

రాయికోడ్ మండలంలోని సిరూర్ చెర్ల నాగన్ పల్లి గ్రామనికి చెందిన తల్లి బిడ్డ బుధవారం నాడు మంజీర నదిలో దూకి చనిపోయిన కేసును రాయికోడ్ పోలీసులు ఛేదించారు. ఈ మేర‌కు సీఐ వెంకటేష్, ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగన్ పల్లి గ్రామానికి చెందిన బడ్క మోహన్ అనే వ్యక్తి తల్లి విజయతో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమెను వేదింపులకు గురిచేసి, తల్లి బిడ్డలను హత్మహత్యకు ప్రేరేపించినాడని దర్యాప్తులో తేలడంతో.. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింద అని వెల్ల‌డించారు. సీఐ వెంకటేష్, ఎస్సై వెంకట్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement