Saturday, May 4, 2024

Medak: ఫ్యాక్టరీ గోడ కూలి.. ఇద్దరు మృతి, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

ఓ ఫ్యాక్ట‌రీ గోడ కూలి ప‌క్క‌నే ఉన్న ఇంటిపై ప‌డ‌డంతో ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన విషాధ ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చేగుంట మండ‌లం రెడ్డిప‌ల్లిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఫ్యాక్ట‌రీ గోడ‌కూలింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు బిహార్ వాసులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement