Saturday, May 18, 2024

March Fast – 11వ రోజుకి చేరిన ఎమ్మెల్యే భేతి న‌మ‌స్తే ఉప్ప‌ల్ పాద‌యాత్ర…

ఉప్పల్…… సమస్యల పరిష్కారమే ద్యేయంగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేపట్టిన నమస్తే ఉప్పల్- మీకోసం… మీ ఎమ్మెల్యే.. కార్యక్రమంలో నేటితో 11వ రోజుకి చేరింది.. నేడు డివిజ‌న్ లోని ప‌లుప్రాంతాల‌లో ఆయ‌న ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.. ఈ సంద‌ర్బంగా భేతి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజలలోకి తీసుకువెళ్తూ, నియోజకవర్గంలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తున్నామన్నారు . పాదయాత్రకి అపూర్వ స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ కే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారని తెలిపారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement