Sunday, May 5, 2024

ఎంపీటీసీ మ‌నోజ్ రావు త‌ల్లి క‌న్నుమూత‌.. ఎమ్మెల్సీ కవిత పరామర్శ

నందిపేట్, (ప్రభా న్యూస్): నందిపేట మండలంలోని ఉమ్మడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ,మనోజ్ రావు త‌ల్లి క‌న్నుమూశారు. కాగా శుక్రవారం ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ నాయకుడు మనోజ్ రావు త‌ల్లి స్వరూప రాణి రావు చనిపోయార‌న్న వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పిటిసి, యమునా, ఎంపీపీ, సంతోష్ రెడ్డి, సర్పంచుల పోరం అధ్యక్షుడు, రామడా,పోశెట్టి , సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వారిని ప‌రామ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement