Monday, April 29, 2024

పురుగుల మందు త్రాగి వ్యక్తి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొండం పేట గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టుపల్లికి చెందిన పోటు రవి అనే వ్యక్తి పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరి పంట సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక రవి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు త్రాగడంతో మృతుని తండ్రి భార్య గమనించి హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement