Sunday, May 5, 2024

నకిలీ ఇంజిన్‌ ఆయిల్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

నకిలీ ఇంజన్ ఆయిల్ విక్రయిస్తున్న వ్యక్తిపై శనివారం కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్సై మహేందర్ తెలిపారు. గొల్ల సంతోష్ అనే వ్యక్తి సిరిసిల్ల నుండి దుబ్బాకకు వచ్చి పలు మెకానిక్ షాపులో నకిలీ ఇంజన్ ఆయిల్ ను అమ్ముతున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న లాన్సర్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రబాబు ఆ వ్యక్తిపై దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

దీంతో నకిలీ ఆయిల్ విక్రయిస్తున్నసంతోష్ ను పోలీసులు పట్టుకొని అతని నుండి 51 క్యస్ట్రాల్ ఆయిల్ డబ్బలను… ఇండిగో కార్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement