Tuesday, May 7, 2024

సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..

గద్వాల : గట్టు మండలంలో ఇందువాసి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సర్పంచ్ జీవమ్మ కుమారుడు రాజు గుండెపోటుతో మృతి చెందాడు ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయ్, వైస్ ఎంపీపీ సుమతి, వెంకటేష్, గట్టు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, కో ఆప్షన్ నెంబర్, తెరాస పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, బజారి, రామాంజనేయులు, రాము తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement