Sunday, May 19, 2024

Delhi – క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ 14 వ‌ర‌కు పొడిగింపు

న్యూఢిల్లీ – ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్​ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. లిక్క‌ర్ కేసులో క‌వితను మార్చి15న‌ ఈడీ అరెస్ట్ చేసింది.. అప్ప‌టి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు.. ఆమె బెయిల్ కోరుతూ వేసిన పిటిష‌న్ కోర్టు కొట్టివేసింది.. ఈ నేప‌థ్యంలోనే క‌స్ట‌డీ ముగియడంతో మంగళవారం పోలీసులు కోర్టులో హాజ‌రుపరిచారు. దీంతో కోర్టు కవిత క‌స్ట‌డీని మ‌రో ఏడు రోజులు పొడిగించింది. మరోవైపు కేజ్రీవాల్​ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌస్​ అవెన్యూ కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement