Sunday, May 5, 2024

అంతిమ యాత్రలో ఎమ్మెల్యే..

గద్వాల్ : నియోజకవర్గంలో గద్వాల మండలం పరిధిలోని గుంటిపల్లి గ్రామంలో హనుమంత్‌ రెడ్డి తాత పార్థివ దేహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలొ పాల్గొన్న ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పి చైర్మన్‌ భాస్కర్‌ , ఎంపిపి ప్రతాప్‌ గౌడ్‌ , ఉమ్మడి జిల్లా కేటిఆర్‌ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్‌ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు రేకులపల్లి హనుమంతు రెడ్డి, విశ్వనాథ్‌ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement