Saturday, April 27, 2024

జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ జాతీయ సమైక్యత వ‌జ్రోత్స‌వ‌ వేడుకల్లో భాగంగా శనివారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌రేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర డా.వి.శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంతరం పోలీస్ కవాతును పరిశీలించారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement