Sunday, May 5, 2024

జాతీయ పతాకావిష్కరణ గావించిన అనురాగ్ శర్మ

భూపాలపల్లి : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారులు అనురాగ్ శర్మ హాజ‌రై జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం జిల్లాలో సాధించిన ప్రగతిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ సురేందర్ రెడ్డి, జెడ్పి చైర్ ప‌ర్సన్ జక్కు శ్రీ హర్షిణి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్టర్లు స్వర్ణలత, దివాకర , ఏఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాని సిద్దు, జ‌డ్పీ వైస్ చైర్ ప‌ర్సన్ శోభా రాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జ‌డ్పీటిసిలు, ఎంపిపిలు,ఎంపిటిసిలు , కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement