Saturday, April 27, 2024

MBNR: మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన‌ విద్యార్థిని డీబార్

నాగర్ కర్నూల్, ప్రభ న్యూస్…: బాలికల పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల అబ్జ‌ర్వర్ రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసంద‌ర్భంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న ఒక విద్యార్థిని డీబార్ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

మంగళవారం రెండో రోజు ద్వితీయ భాష హిందీ పరీక్షకు 10,524 మంది విద్యార్థులకు గాను 10,505 మంది విద్యార్థులు నేటి పరీక్షకు హాజరుకాగా 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement