Sunday, May 5, 2024

స్వామి వారిని దర్శించుకున్న ఏడి శ్యాంసుందర్

గద్వాల : మల్దకల్‌ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రెవెన్యూ సర్వే ఆండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్యాంసుందర్‌ రెడ్డి సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి దేవాలయంలో ప్రత్యేక పూజలు , అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement