Friday, May 3, 2024

ఎమ్మెల్సీగా మధుసూదనాచారి ప్రమాణం

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, మధుసూదనాచారితో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు మధుసూదనాచారి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement