Monday, April 29, 2024

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు వద్దిరాజు రవిచంద్ర అభినందన

ఖమ్మం : రాజ్యసభ సభ్యులుగా కొత్తగా ఎన్నికైన బండి పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్ రావులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు ఎంపీలకు ఎన్నికల కమిషన్ నుంచి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి వద్దిరాజు రవిచంద్ర ఎంపీలకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement