Friday, May 3, 2024

బందిపోటు దొంగల బీభత్సం

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి బందిపోటు దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన గొట్టిపుళ్ళ ప్రభాకర రావు అనే రైతు ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దంపతులను కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేసి నగదు, బంగారం చోరీ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement