Wednesday, May 8, 2024

అన్నమయ్య జిల్లాలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య..

అన్న‌మ‌య్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్న మారంరెడ్డి చిన్న రెడ్డెయ్య రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృతుడు పెనగళూరు మండలం పొందలూరు వాసిగా గుర్తించారు. శ‌వ పరీక్ష నిమిత్తమై రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విష‌యం తెలుసుకున్న విద్యార్థులు ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement