Friday, May 3, 2024

బహ్రెయిన్ వెళ్లిన మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహ్రెయిన్​ టూర్​లో ఉన్నారు. తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం బహ్రెయిన్​కు వెళ్లినట్టు సమాచారం. కాగా, ప్రముఖ వ్యాపారవేత్త హరిప్రసాద్ చెలంశెట్టి శ్రీలత దంపతుల ఆధ్వర్యంలో తెలుగు వారు మంత్రి పొంగులేటికి ఆహ్వానం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement