Thursday, May 9, 2024

10మంది విద్యార్థులకు కరోనా

ఖమ్మం : జిల్లా ముదిగొండ మండలం పెదమండవ జిల్లా పరిషత్ స్కూల్ లో 10 విద్యార్ధులకు కరోనా సోకింది.వైద్యులు నిర్వహించిన పరీక్షలలో 10 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆర్టీపిసిఆర్ పరీక్షలకోసం ఖమ్మం తరలింపుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement