Sunday, May 19, 2024

లారీ..బ‌స్సు ఢీ – డ్రైవ‌ర్ కి తీవ్ర గాయాలు

లారీ ..బ‌స్సు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు డ్రైవ‌ర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. బయ్యారం నుండి మణుగూరు వెళ్తున్న మణుగూరు డిపో బస్సు .. మణుగూరు నుండి వస్తున్న బొగ్గు లారీ రామానుజవరం వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అవ్వ‌డంతో అత‌నిని హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement