Monday, May 20, 2024

భద్రాచలం వ‌ద్ద తగ్గుతున్న గోదావరి వ‌ర‌ద ఉధృతి

భద్రాచలంలో గోదావరి ఉధృతి తగ్గింది. ఎగువనుంచి ప్రవాహం నెమ్మదించడంతో భద్రాచలం వద్ద వరద గోదావరి శాంతించింది. మూడు రోజుల క్రితం 53 అడుగులు దాటి ప్రమాదకరంగా ప్రవహించింది. అయితే నదిలో క్రమంగా నీటిమట్టం తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం నీటిమట్టం 49.5 అడుగులకు చేరుకుంది. నీటి ప్రవాహం 12,24,690 క్యూసెక్కులుగా ఉన్నది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement