Sunday, May 5, 2024

Breaking: మోడీని త‌రిమేస్తారా.. బీకేర్ ఫుల్ : సీఎం కేసీఆర్ పై సోము వీర్రాజు ఫైర్

మోడీని త‌రిమేస్తారా.. బీకేర్ ఫుల్ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. మోడీపై విమర్శలు చేసే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు. దేశాభివృద్ధి చూసి కేసీఆర్ ఓర్వ‌లేక‌పోతున్నార‌న్నారు. అప్పులు తెచ్చుకోలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు.. ఏపీ ప్ర‌జ‌ల‌ను బ్లాక్ మెయిల్ చేసే నువ్వా మాట్లాడేద‌న్నారు. సోనియాకు సాష్టాంగ న‌మ‌స్కారం చేసిన చ‌రిత్ర మ‌రిచిపోయావా అన్నారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకో అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement