Sunday, May 5, 2024

వర్షాలపై అప్రమత్తంగా ఉన్నాం.. మున్సిపల్ చైర్ పర్సన్ మమత

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నామని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పొర్లుతున్న నాళాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ప్రజలు ఎలాంటి ఇలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. చైర్ పర్సన్ వెంట కౌన్సిలర్ మాధవితో పాటు పలువురున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement