Tuesday, May 14, 2024

గుర్తుతెలియని వాహనం ఢీ- జింక మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వన్యప్రాణి జింక మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా లోని రాఘవపూర్ శివారులో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వలన జింక మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement