Thursday, April 25, 2024

వాలీబాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

ఎల్లారెడ్డిపేట: మండలంలోని అక్కపల్లి గ్రామంలో చెటుకూరి రాజేశం స్మారక వాలీబాల్‌ టోర్నమెంట్‌ను సర్పంచ్‌ ముక్క మధుకర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ గోగురి ప్రదీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మందాటి దేవేందర్‌ యాదవ్‌, చేటు-కురి రాజేశం, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement