Friday, May 3, 2024

TS: బండి సంజయ్ నామినేషన్.. హాజరైన గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కరీంనగర్ (ఆంధ్ర ప్రభ) : కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి లు హాజరయ్యారు.

గురువారం కరీంనగర్ లోని కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను బండి సంజయ్ అందజేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement