Thursday, April 25, 2024

రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణానికి విరాళం..

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం (సిద్దోగంకు సింగిల్‌ విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి రూ. 25,116లను విరాళంగా అందించారు. గడతో వెళ్లి ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గంట నారాయణ గౌడ్‌, నాగుల ఎల్లాగౌడ్‌, పుల్లక్‌ తిరుపతి గౌడ్‌, గంట దేవయ్య గౌడ్‌, గంట బాలకృష్ణా గౌడ్‌, గంట శ్రీహారిగౌడ్‌, గంట రమేష్‌గౌడ్‌, చింతకింది దేవయ్య గౌడ్‌, నాగుల ప్రదీప్‌గౌడ్‌, నాగుల శ్రీనివాస్‌ గౌడ్‌, గట్టు గోపి, నాగుల అరుణ్‌, బొళ్ళు భూమయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement