Friday, May 3, 2024

స్వచ్ఛ శుక్రవారం..

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలోని 8వ వార్డులో కౌన్సిలర్‌ బొంకూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతరెడ్డి, కమిషనర్‌ తిరుపతిల సహకారంతో వార్డు పరిధిలోని కాలనీలలో పారిశుధ్య పనులు, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈకార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది కొండయ్య, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement