Sunday, May 19, 2024

రామగుండం కళాకారులకు నిలయం : కోరుకంటి చందర్..

రామగుండం పారిశ్రామిక ప్రాంతం కళలకు కళాకారులకు నిలయమని ఈ ప్రాంతంలో కళాభవనం అవసరమని త్వరగతిన కళాభవనం పనులను చేపట్టాలని రామగుండం శాసన సభలో కోరుకంటి చందర్ జాతీయ రహదారుల భవనాలు, తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డిని కోరారు.

మంగళవారం హైదరాబాద్ లో కలిసి 2017 సంవత్సరంలో 4 కోట్లతో కళాభవనం నిర్మాణం కోసం టెండర్ జరిగిందని, సదరు కాంట్రాక్టు మృతిచెందటంతో కళాభవనం నిర్మాణ పనులు నిచిపోయాయన్నారు. కళాభవనం నిర్మాణం కోసం రివైజ్ ఎస్ట్ మెషన్ వెసి టెండర్ ప్రకియ పూర్తి చేసి కళభవనం పనులు త్వరగా ప్రారంభించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement