Sunday, April 28, 2024

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజు..

పెద్దపల్లిరూరల్‌: ఎన్‌ఎస్‌యూఐ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పిరంగి రాజును నియమిస్తూ రాష్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌లకు రాజు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement