Thursday, May 9, 2024

సాంబశివ ఆలయ పునర్నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

పురాతన సాంబశివ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ప్రారంభించారు. బుధవారం ఓదెల మండలం కోలనూరులో రూ.48 లక్షలతో నిర్మించతలపెట్టిన సాంబశివాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నెమ్మ శంకర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఆలయ చైర్మన్ రాజిరెడ్డితో పాటు పూజారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement