Thursday, May 9, 2024

సీఎం త్వరగా కోలుకోవాలని పూజలు…

పెద్దపల్లి ‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని పెద్దపల్లి మండలం దేవునిపల్లిలో పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ రావిశెట్టి కిషన్‌ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం త్వరగా కోలుకోవాలని స్వామి వారిని వేడుకున్నారు. అలాగే కరోనా నుండి ప్రజలను కాపాడాలని ఆలయ పూజారి కొండపాక శ్రీకాంత చార్యులు స్వామి వారికి అభిషేక, అర్చన పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement